Breaking News

సోదరుడి అంత్యక్రియల్లో రమేశ్‌ విశ్వాస్‌..


Published on: 18 Jun 2025 16:47  IST

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌ తన సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యారు. డయ్యూలో రమేశ్‌ సోదరుడు అజయ్‌ అంత్యక్రియలు జరిగాయి. విమాన ప్రమాదంలో అజయ్‌ చనిపోగా ఆయన సీటు పక్కనే కూర్చున్న రమేశ్‌ మాత్రం ప్రాణాలతో బయపటపడ్డారు. బుధవారం రమేష్ మృతదేహాన్ని మోసుకెళ్తూ కన్నీరుమున్నీరయ్యారు. తన సోదరుడి శవపేటికను భుజాన మోస్తూ.. రమేష్ తోపాటు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి