Breaking News

అమ్మ, అంకుల్‌ కలిసి నాన్నను చంపుతుంటే చూశా..?


Published on: 18 Jun 2025 17:38  IST

ఓ హత్య కేసులో మృతుడి తొమ్మిదేళ్ల కుమారుడే ప్రత్యక్ష సాక్షి అయ్యాడు. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. హత్య జరిగిన గదిలోనే పడుకున్న బాలుడు నిద్రపోయినట్టు నటిస్తూ ఆ హత్యను కళ్లారా చూశాడు. ఆ తర్వాత తన భర్త అనారోగ్యంతో మరణించాడని తల్లి చెప్పగా.. తల్లే తన తండ్రిని హత్య చేయించిందని బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్‌ లోని అళ్వార్‌ జిల్లాలో పది రోజుల క్రితం జరిగిన ఈ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి