Breaking News

ఎకానమీ పై వార్‌ ఎఫెక్ట్‌.. సంక్షోభంలోకి దేశ ఆర్థిక వ్యవస్థ


Published on: 19 Jun 2025 11:48  IST

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి.ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం సెగ.. భారత్‌కు గట్టిగానే తగులుతున్నది. వార్‌ కొనసాగితే దేశంలో చమురు సంక్షోభమే మరి. ముడి చమురు సరఫరాలో అత్యంత కీలకంగా మారిన హార్మూజ్‌ జలసంధి మూతబడితే..ఇరాన్‌ తీర ప్రాంతం పొడుగూత ఆనుకుని ఉన్న ఈ సముద్ర మార్గం మూతబడితే భారత్‌సహా ఆసియా దేశాలకు చమురు కష్టాలు తప్పవన్నది నిజంగా నిజం, మన ఆర్థిక వ్యవస్థ ఆగమాగమేనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయిప్పుడు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement