Breaking News

‘భారత్‌లో తయారీ’కి... చైనా పెట్టుబడులు


Published on: 19 Jun 2025 12:13  IST

పొరుగు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలను వేగంగా పరిశీలించి, అర్హమైన వాటికి అనుమతులివ్వాలని భారత ప్రభుత్వం నిశ్చయించింది. జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే పారిశ్రామిక, సాంకేతిక ఎఫ్‌డీఐలు సత్వరం కార్యరూపం దాల్చేలా చూడాలన్నది కేంద్రం అభిమతం. ఈ ప్రతిపాదనలను, ముఖ్యంగా చైనా నుంచి వచ్చేవాటిని లోతుగా విశ్లేషించి, వేగంగా అనుమతివ్వడానికి అంతర్‌ మంత్రిత్వ శాఖల కమిటీని నియమించింది.

Follow us on , &

ఇవీ చదవండి