Breaking News

విశాఖలో రంగంలోకి 50 మంది స్నేక్ క్యాచర్లు..!


Published on: 20 Jun 2025 14:47  IST

ఇటీవల కాలంలో విశాఖపట్నం పరిసరాల్లో పాముల సంచారం ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇది యోగా దినోత్సవంలో ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. బీచ్ రోడ్ వెంబడి, అధికారులు ముందస్తుగా పాములను పట్టే 50 మందితో కూడిన ప్రత్యేక బృందంను మోహరించారు. ఈ బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. అంతేకాదు, పాములను ఆకర్షించకుండా ఉండేందుకు లెమన్ గ్రాస్ ఆయిల్ ను స్ప్రే చేస్తూ.. నివారణ చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement