Breaking News

ఆ ఇద్దరికి ఐదు రోజుల ఎన్‌ఐఏ రిమాండ్‌


Published on: 23 Jun 2025 18:31  IST

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన నలుగురు ముష్కరులకు ఆశ్రయమిచ్చిన నిందితులను జమ్ము కోర్టు ఐదు రోజులపాటు ఎన్‌ఐఏ రిమాండ్‌కు అప్పగించింది. నిందితులు పర్వేజ్‌ అహ్మద్, బషీర్‌ అహ్మద్‌ లను ఎన్‌ఐఏ అధికారులు ఇవాళ జమ్ము కోర్టులో హాజరుపర్చగా.. అదనపు న్యాయమూర్తి, సెషన్‌ జడ్జిలు ఐదురోజుల రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.

Follow us on , &

ఇవీ చదవండి