

గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును తక్షణమే ఆపాలి.. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీచేయాలి.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై కేంద్రానికి ప్రేమ ఉండొచ్చు.. కానీ, తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపొద్దు. తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులకు ఈ ప్రాంత నీళ్లగోస పట్టదా? వారు వెంటనే స్పందించాలి అని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది.
ఇవీ చదవండి
-
- 04 Jul,2025
ఎస్సీవో వేదికపై చైనా–పాకిస్థాన్ భారత వ్యతిరేక ధోరణితోనే వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది:భారత్
Continue Reading...
-
- 04 Jul,2025
తెలంగాణలో సర్కారు కాలేజీల్లో ఇంటర్ చదివినోళ్లకు .. ఫ్రీ ఇంజినీరింగ్ సీటు
Continue Reading...
-
- 03 Jul,2025
కేంద్ర ప్రభుత్వం మరోసారి పాక్కు చెందిన యూట్యూబ్, ఇన్స్టా ఖాతాలను గురువారం ఉదయం నుంచి దేశంలో నిలిపివేసినట్టు సమాచారం.
Continue Reading...
-
- 03 Jul,2025
ఘనాలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. దేశ అత్యున్నత పురస్కారంతో జాతీయ సత్కారం
Continue Reading...
-
- 02 Jul,2025
ఎలాన్ మస్క్ ను తమ దేశం నుంచి డిపోర్ట్ చేయడం గురించి ఆలోచిస్తున్నానంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.
Continue Reading...
-
- 02 Jul,2025
రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే.. భారత్పై 500% సుంకం: అమెరికా
Continue Reading...
-
- 01 Jul,2025
సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ వరుస ఫిర్యాదులతో పోలవరం– బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని