

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం తమ అధికారిక X ఖాతా ద్వారా వెల్లడించింది. ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాను ఢిల్లీలో ఒలింపిక్ ఛాంపియన్ల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయగా.. ఆమిర్ ఖాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రపతిని కలుసుకున్నారు. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాల్గోన్నారు.
ఇవీ చదవండి
-
- 11 Jul,2025
ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు – జూలై 16 చివరి తేదీ
Continue Reading...
-
- 11 Jul,2025
కంపెనీ సెక్రటరీ కోర్స్ చేశారా..? ఐసీఎస్ఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకోండి..
Continue Reading...
-
- 11 Jul,2025
యూట్యూబ్లో ట్రెండింగ్ ట్యాబ్ను యూట్యూబ్ పూర్తిగా తొలగించబోతోంది.
Continue Reading...
-
- 11 Jul,2025
సి-డాక్లో (CDAC) 280 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – జూలై 21 చివరి తేదీ
Continue Reading...
-
- 11 Jul,2025
ఒక్క సెకన్లో నెట్ఫ్లిక్స్ డేటా మొత్తం డౌన్లోడ్.. జపాన్లో ‘బుల్లెట్’ ఇంటర్నెట్..!
Continue Reading...
-
- 11 Jul,2025
కల్తీ కల్లు వెనుక లీడర్లు, అధికారులు..! ఎక్సైజ్, పోలీసులు సైతం కుమ్మక్కు?
Continue Reading...
-
- 11 Jul,2025
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా.. రాష్ట్ర కేబినెట్ ఆమోదం
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని