Breaking News

మున్సిపాలిటీ పరిశుభ్రత అంద‌రి బాధ్యత..!


Published on: 25 Jun 2025 16:51  IST

మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుకోవడం అంద‌రి బాధ్యతగా భావించాలని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్‌ యడవల్లి అశోక్‌ రెడ్డి అన్నారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 25వ రోజు బుధవారం మున్సిపాలిటీలోని 5వ వార్డులో తడి చెత్త- పొడ్డి చెత్త వేరుచేసే విధానం, ఎరువు తయారీ, డెంగ్యూ, మలేరియాపై అవగాహాన కల్పిస్తూ ర్యాలీ తీశారు.అనంతరం మురుగు కాల్వల్లో పూడిక తీయించి దోమలు వృద్ధి చెందకుండా మలాథియాన్‌ స్ప్రేయింగ్‌ చేయించారు.

Follow us on , &

ఇవీ చదవండి