

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ఇకపై ప్రతి రేషన్ డిపో వద్ద QR కోడ్ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. రేషన్ కార్డుదారులు ఆ QR కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చు.. అందుకోసం ఏర్పాటు చేసిన వెబ్ ఫారమ్లో సరైన వివరాలు నమోదు చెయ్యాల్సి ఉంటుంది. దీని ద్వారా.. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు, చర్యలు తీసుకోవాలి అనే దానిపై స్పష్టత రానుంది.
ఇవీ చదవండి
-
- 01 Aug,2025
విజయ్ దేవరకొండకి మరో హిట్... ఫస్ట్ డే కింగ్డమ్ కలెక్షన్స్.
Continue Reading...
-
- 30 Jul,2025
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ 30 రోజుల్లో 30 వేల కోట్లు..!
Continue Reading...
-
- 26 Jul,2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్(ఐఐటీ, హైదరాబాద్) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు భర్తీ
Continue Reading...
-
- 26 Jul,2025
ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ గురించి తెలుసా
Continue Reading...
-
- 26 Jul,2025
తలుపులు మూసేస్తే... అమెరికాకే నష్టం..! అమెరికాలో విదేశీ విద్యార్థులపై పెరుగుతున్న ఆంక్షలు
Continue Reading...
-
- 26 Jul,2025
హైదరాబాద్కు డిజిటల్ ప్రతిరూపం: 3డీ ట్విన్ సిటీ రూపుదిద్దుకుంటోంది
Continue Reading...
-
- 25 Jul,2025
సుందర్ పిచాయ్ నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్బర్గ్ ఇండెక్స్ వెల్లడించింది.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని