

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ఇకపై ప్రతి రేషన్ డిపో వద్ద QR కోడ్ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. రేషన్ కార్డుదారులు ఆ QR కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చు.. అందుకోసం ఏర్పాటు చేసిన వెబ్ ఫారమ్లో సరైన వివరాలు నమోదు చెయ్యాల్సి ఉంటుంది. దీని ద్వారా.. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు, చర్యలు తీసుకోవాలి అనే దానిపై స్పష్టత రానుంది.
ఇవీ చదవండి
-
- 18 Jul,2025
గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్(జీఆర్ఎస్ఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Continue Reading...
-
- 18 Jul,2025
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్-2 ఫారం అందుబాటులోకి వచ్చింది
Continue Reading...
-
- 18 Jul,2025
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Continue Reading...
-
- 18 Jul,2025
ఈవీపై చైనా ఉడుంపట్టు: బ్యాటరీ టెక్నాలజీలపై ఆంక్షలు..!
Continue Reading...
-
- 18 Jul,2025
ఉచిత బస్సు ప్రయాణానికి పింక్ టికెట్లు… ఆధార్ లింక్తో పింక్ పాస్ తెస్తామన్న ఢిల్లీ సీఎం
Continue Reading...
-
- 18 Jul,2025
పహల్గాం ఉగ్రదాడి.. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా
Continue Reading...
-
- 17 Jul,2025
బీఆర్ఎస్లో కార్మిక సంఘంలో మార్పులు – కవితకు తగ్గుతున్న ప్రాధాన్యత
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని