

చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమైంది. తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు కవిత పేర్కొన్నారు.
ఇవీ చదవండి
-
- 04 Jul,2025
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో).. 39 సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్సీ (సివిల్) పోస్టులను భర్తీచేయనుంది.
Continue Reading...
-
- 04 Jul,2025
డిగ్రీ అర్హతతో జాబ్స్.. పారదీప్ పోర్ట్ అథారిటీలో సెక్రటరీ ఖాళీలకు నోటిఫికేషన్
Continue Reading...
-
- 04 Jul,2025
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకుల్లో 1007 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
Continue Reading...
-
- 04 Jul,2025
తెలంగాణలో నెల రోజులు ఆపరేషన్ ముస్కాన్..అంటే ఏంటి.?
Continue Reading...
-
- 04 Jul,2025
ఎస్సీవో వేదికపై చైనా–పాకిస్థాన్ భారత వ్యతిరేక ధోరణితోనే వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది:భారత్
Continue Reading...
-
- 04 Jul,2025
తెలంగాణలో సర్కారు కాలేజీల్లో ఇంటర్ చదివినోళ్లకు .. ఫ్రీ ఇంజినీరింగ్ సీటు
Continue Reading...
-
- 03 Jul,2025
కేంద్ర ప్రభుత్వం మరోసారి పాక్కు చెందిన యూట్యూబ్, ఇన్స్టా ఖాతాలను గురువారం ఉదయం నుంచి దేశంలో నిలిపివేసినట్టు సమాచారం.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని