Breaking News

బీసీ హాస్టల్‌లో ఏసీబీ టీం ఆకస్మిక తనిఖీలు


Published on: 27 Jun 2025 14:00  IST

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్‌లో ఉన్న బీసీ హాస్టల్ (బాలుర)లో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. వసతి గృహాలలో 18 రకాల రికార్డులను సంబంధిత వార్డెన్లు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన 2024-25, 2025-26 సంబందించిన ప్రతి రికార్డులను క్షుణంగా పరిశీలన చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి