Breaking News

విమానం రెక్కల మధ్య పక్షి గూడు


Published on: 27 Jun 2025 14:24  IST

ముంబై నుంచి బ్యాంకాక్‌ బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానం రెక్కల మధ్యలో ఓ పక్షి గూడు కట్టుకోవడాన్ని ఓ ప్రయాణికుడు గుర్తించాడు. ఈ విషయాన్ని ఎయిర్‌హోస్టెస్‌కు చెప్పడంతో సిబ్బంది వెంటనే వచ్చి పక్షిగూడును తొలగించారు. విమానం మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఇదంతా వీడియో తీసిన మరో ప్రయాణికుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వైరల్‌ అయ్యింది.

Follow us on , &

ఇవీ చదవండి