

రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిని 20 శాతానికి తీసుకెళ్లి.. సీఎం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను నెరవేరుస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం పూర్తి నిరాదరణకు గురైందని విమర్శించారు. ఈ రంగంలో ఆకాశమే హద్దు - అవకాశాలు వదలొద్దు అన్న సీఎం సూచనలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పర్యాటక రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఇవీ చదవండి
-
- 23 Jul,2025
హైదరాబాద్ లో ఆస్తి పన్ను టార్గెట్ రూ.3 వేల కోట్లు .. ఈసారి 2 నెలల ముందుగానే టార్గెట్ ఫిక్స్
Continue Reading...
-
- 23 Jul,2025
నెక్ట్స్ ఉపరాష్ట్రపతి ఎవరు..? బలంగా వినిపిస్తున్న ఓ మాజీ జర్నలిస్ట్ పేరు! ఆయన ఎవరంటే..?
Continue Reading...
-
- 22 Jul,2025
గ్లోబల్ కంపెనీలకు భారత్ కేంద్రమవుతోంది:హైదరాబాద్ వేగవంతమైన అభివృద్ధి
Continue Reading...
-
- 22 Jul,2025
భారత్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అడ్డుకునే చైనా కుట్రలు: పరిశ్రమల ఆందోళన
Continue Reading...
-
- 21 Jul,2025
392 కిలోమీటర్ల ‘ఔటర్ రింగ్ రైలు’ ప్రాజెక్టు తుది ఎలైన్మెంట్ ఖరారైంది.
Continue Reading...
-
- 21 Jul,2025
గిగ్ వర్కర్స్కు తీపికబురు.. బిల్లుపై నేడు CM రేవంత్ కీలక సమీక్ష
Continue Reading...
-
- 18 Jul,2025
గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్(జీఆర్ఎస్ఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని