Breaking News

TG:రాష్ట్ర ప్రభుత్వానికి జూడాల అల్టిమేటం..?


Published on: 27 Jun 2025 16:54  IST

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు మరోసారి రోడ్డెక్కడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(జూడా) ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేనట్లయితే జూన్ 30 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలలో ధర్నాలు చేస్తామని ప్రకటించారు. స్టైఫండ్ అంశంతో పాటు, అధ్యాపకుల రిక్రూట్మెంట్, ఇతర సౌకర్యాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి