Breaking News

పాత బిల్డింగ్ నిలువునా కుప్పకూలడంతో..!


Published on: 27 Jun 2025 17:23  IST

కేరళలోని త్రిస్సూర్ జిల్లా కొడకర లో ఈ ప్రమాదం సంభవించింది. శుక్రవారం (జూన్ 27) ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా ఒక్కసారిగా భవనం నిలువునా కుప్పకూలడంతో వాళ్ల బతుకులు ఛిద్రమైపోయాయి. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ పాడుబడ్డ భనంలో 17 మంది కూలీలు నివసిస్తున్నారు. అందులో 14 మంది ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి సేఫ్ గా బయటపడ్డారు. సుమారు రెండున్నర గంటల కష్టపడి వారి మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి