Breaking News

రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్ కాలేజీలు..!


Published on: 28 Jun 2025 15:44  IST

రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ ఏడాది నుంచి జాతీయ వైద్య మండలి యూజీ లేకుండా నేరుగా పీజీ మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కింగ్ కోఠి, మిర్యాలగూడ, భద్రాచలం, బాన్సువాడ, పెద్దపల్లిలో ప్రభుత్వ పీజీ మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో 200 పడకలతో ఉన్న దవఖానాలను పీజీ కోర్సుల కోసం బోధనసుపత్రులుగా మార్చనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి