Breaking News

కేంద్రం కరుణిస్తేనే మెట్రో రెండో దశకు మోక్షం..


Published on: 28 Jun 2025 15:51  IST

హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సావరిన్ గ్యారంటీ కీలకం. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఆర్బీఎంకు ఎఫెక్ట్ ఉండదు. జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో కేంద్రం గ్యారంటీ ఇస్తేనే లోన్లు ఇవ్వడానికి అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థలు రెడీగా ఉన్నాయి. హైదరాబాద్ మహానగర విస్తరణలో మెట్రోరైలే కీలకం. నగరం నలుమూలల అభివృద్ధి సమాంతరంగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి విజన్. దానికనుగుణంగానే పనిచేస్తున్నాం అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు

Follow us on , &

ఇవీ చదవండి