Breaking News

అంతరిక్షంలో భారత్‌ నిఘా నేత్రం..!


Published on: 30 Jun 2025 12:20  IST

‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత అంతరిక్షంలో నిఘాను భారత్‌ మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా చైనా, పాకిస్థాన్‌, హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు వీలుగా 52 మిలిటరీ ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది. రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ తదితర అవసరాల కోసం రూ.26,968 కోట్లను వెచ్చించనుంది. ఓ వైపు చైనా శరవేగంతో అంతరిక్షంలో ఆధిపత్యం కోసం యత్నిస్తున్న నేపథ్యంలో భారత్‌ ఈ చర్యలు చేపట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి