Breaking News

మాంసపు ముద్దలు బూడిద కుప్పలు


Published on: 02 Jul 2025 10:57  IST

పాశమైలారంలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం అర్ధరాత్రి సమయానికే 20కి చేరినట్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. శిథిలాల కింద మంగళవారం సాయంత్రానికి మరో 16 మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో ఐదుగురు చనిపోయినట్లు తెలిసింది. పేలుడు ధాటికి మాంసపు ముద్దలుగా మారిన వారిని మాత్రం గుర్తించలేని పరిస్థితి. వారిలో కొందరి మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదకుప్పలుగా మారినట్టు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి