Breaking News

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ దేశాలు


Published on: 09 Jul 2025 15:29  IST

జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశాయి. విలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని అన్నాయి. బుధవారం స్క్వాడ్ దేశాల మీటింగ్ జరిగింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిపై ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి