Breaking News

నాకేం తెల్వదు..వాట్సప్ ద్వారా కేటీఆర్ ఆదేశాలిచ్చిండు..


Published on: 03 Jul 2025 14:42  IST

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెల్లడించారు ఐఏఎస్ అర్వింద్ కుమార్. హెచ్ఎండీడబ్లూ ఖాతా నుంచి ఎఫ్ఈవో కంపెనీకి నిధులు మల్లింపుపై నా ప్రమేయం లేదు. కేటీఆర్ స్వయంగా వాట్సప్ ద్వారా FEO కి నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ఇందులో నాకు ఎలాంటి వ్యక్తి గత స్వార్థం లేదు. బిజినెస్ రూల్స్ ,ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని మంత్రికి చెప్పాను.అవన్నీ నేను చూసుకుంటానని కేటీఆర్ చెప్పారు.అని అర్వింద్ కుమార్ విచారణలో వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి