Breaking News

ఆగస్టు 13న దివ్యాంగుల మహాగర్జన


Published on: 04 Jul 2025 14:11  IST

కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగుల పెన్షన్‌ రూ. 6 వేలు, ఆసరా పెన్షన్‌ రూ.4 వేలు, తీవ్ర వైకల్యం గల వారికి రూ. 15 వేలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 13న దివ్యాంగులు, ఆసరా పెన్షన్‌ దారుల మహాగర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ లో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి