Breaking News

సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకోవాలి


Published on: 08 Jul 2025 16:22  IST

తన జీవితంలో ఇవాళ చాలా సంతోషకరమైన రోజు అని చంద్రబాబు అన్నారు. జులై తొలివారంలోనే శ్రీశైలం జలాశయం నిండటం శుభపరిణామమని చెప్పారు. ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు సీఎం. తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ కావాలనేది నా లక్ష్యం. మేం చేసిన అభివృద్ధిని హైదరాబాద్‌లో కొనసాగిస్తున్నారు. సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే మంచిది. దీంతో రెండు రాష్ట్రాల రైతాంగానికి మేలు జరుగుతుంది అని చంద్రబాబు అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి