Breaking News

హీరోయిన్ దగ్గర రూ.77 లక్షలు కొట్టేసిన కిలాడీ..


Published on: 09 Jul 2025 14:44  IST

అలియా భట్ పీఏ వేదిక ప్రకాష్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాష్ శెట్టిని ముంబై జుహు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలియా భట్ వ్యక్తిగత ఖాతాతో పాటు ఆమె నిర్మాణ సంస్థ ‘ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఖాతాల నుంచి రూ. 76,90,892 మేర మోసం చేసినట్లు ఫిర్యాదు చేసింది. అలియా భట్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రకాష్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 5 నెలల గాలించిన తర్వాత వేదికా శెట్టిని బెంగళూరులో అరెస్టు చేశారు పోలీసులు.

Follow us on , &

ఇవీ చదవండి