Breaking News

ఏపీలో 1,800 కోట్ల పెట్టుబడితో పీసీబీ యూనిట్‌


Published on: 10 Jul 2025 14:00  IST

దేశంలోనే అతిపెద్ద మల్టీ లేయర్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ (పీసీబీ), కాపర్‌ క్లాడ్‌ లామినేట్‌ (సీసీఎల్‌) తయారీ యూనిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. చెన్నైకి చెందిన సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీస్‌ సంస్థ రూ.1,800 కోట్ల పెట్టుబడితో ఈ తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో దీన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.వచ్చే ఏడాదికల్లా ఇక్కడ యూనిట్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో సన్నాహాలు చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి