Breaking News

బీసీసీఐ నిధుల గోల్‌మాల్‌!


Published on: 11 Jul 2025 09:28  IST

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో అక్రమాలపై తెలంగాణ సీఐడీ దర్యాప్తు క్రమంలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కృష్ణయాదవ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతోపాటు బీసీసీఐ మంజూరు చేసిన రూ.2.32 కోట్ల నిధులను అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు పక్కదారి పట్టించినట్లు సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ క్రమంలో జగన్‌మోహన్‌రావుతోపాటు పలుగురిని గురువారం అరెస్టు చేసి మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచారు.

Follow us on , &

ఇవీ చదవండి