Breaking News

ప్రపంచంలో జనన రేటు పడిపోతోంది:చంద్రబాబు


Published on: 11 Jul 2025 14:10  IST

భారతదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్’ అని గురజాడ అప్పారావు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. ఆయన స్పూర్తిని అర్ధం చేసుకుని మనం ముందుకెళ్లాలని సూచించారు. ఏపీ సచివాలయంలో ఇవాళ (జులై 11, శుక్రవారం) ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఏపీలో జనాభా పెరుగుదలపై ఫోకస్ చేశామని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి