Breaking News

ఐఎస్‌ఎస్‌లో ఫుడ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న శుభాన్షు శుక్లా..


Published on: 11 Jul 2025 18:28  IST

యాక్సియం-4 మిషన్‌ ద్వారా అంతరిక్షంలోని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మరో మూడు రోజుల్లో భూమికి తిరిగి రానున్నారు. భూమి మీదకు వ్యోమగాముల తిరుగు ప్రయాణం జూలై 14న చేపడుతున్నామని ‘నాసా’ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. భూమికి తిరిగి రావడానికి ముందు శుభాన్షు తోటి వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలో ఫుడ్‌ను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి