Breaking News

హైదరాబాద్లో తుపాకీ మోత.


Published on: 15 Jul 2025 12:06  IST

మంగళవారం ఉదయం హైదరాబాద్లోని మలక్ పేట్లో తుపాకీ కాల్పులతో ఉలిక్కిపడింది.శాలివాహన నగర్ లోని పార్క్ లో వాకింక్ చేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సీపీఐ నేత చందునాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కంట్లో కారం చల్లి నాలుగు రౌండ్స్ కాల్పులకు పాల్పడ్డారు. దీంతో స్పాట్లోనే చందు నాయక్ మృతిచెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈఘటనపై విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి