Breaking News

ఇంట్లో అస్థిపంజరం..Nokia ఫోన్‌తో కనిపెట్టారు!


Published on: 15 Jul 2025 14:22  IST

హైదరాబాద్‌లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లో సోమవారం రోజు మనిషి అస్థిపంజరం దొరికిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అస్థిపంజరం ఎవరిదీ అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. అయితే ఇక్కడే పోలీసులకు అక్కడున్న ఒక నోకియా సెల్ ఫోన్ ఎంతగానో సాయపడింది. ఆ ఫోన్ సహాయంతో ఎట్టకేలకు పోలీసులు ఆ అస్థిపంజరం ఎవరిది అనేది కనుక్కున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి