Breaking News

తెలంగాణ హైకోర్టు మెట్లెక్కిన చిరంజీవి


Published on: 15 Jul 2025 14:47  IST

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సంబంధించిన విషయంలో తెలంగాణ హైకోర్టు జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో చిరంజీవి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించి.. క్రమబద్దీకరణ చేయాలనీ జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, చాలా కాలంగా జీహెచ్‌ఎంసీ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. తన దరఖాస్తును త్వరగా పరిష్కరించాలని కోరుతూ పిటిషన్ వేశారు.

Follow us on , &

ఇవీ చదవండి