Breaking News

భూమిపై ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా బృందం


Published on: 15 Jul 2025 15:18  IST

అంతరిక్షంలో 18 రోజుల పాటు ప్రయాణించి, అమెరికా కాలిఫోర్నియా తీరంలో విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చారు భారత సంతతికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా. యాక్సియం స్పేస్ సంస్థ చేపట్టిన Ax-4 మిషన్ లో భాగంగా అంతరిక్షంలో ప్రయాణించిన వారిలో ఆయన ఒకరు. అంతర్జాతీయ అంతరిక్ష స్థావరంలో (ISS) దాదాపు రెండు వారాలకుపైగా శాస్త్రీయ పరిశోధనలతో గడిపిన అనంతరం, శుభాంశుతో పాటు మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులు డబ్లిన్ సమీపంలోని సముద్రంలో ల్యాండయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి