Breaking News

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం ప్రశంసలు


Published on: 15 Jul 2025 17:59  IST

'లైఫ్‌ అండ్‌ లెగసీ ఆఫ్‌ పీవీ' అంశంపై సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రసంగించారు. అనేక పార్టీలను ఒప్పించి పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చారని చంద్రబాబు అన్నారు. 'దేశంలో లైసెన్స్‌ రాజ్‌ విధానానికి స్వస్తి చెప్పారు. దేశంలో పారిశ్రామిక పురోగతికి బాటలు వేశారు. పీవీ తీసుకున్న చర్యల వల్లే ఐటీ విప్లవం వచ్చింది. పీవీ తెచ్చిన సంస్కరణలను వాజ్‌పేయీ కొనసాగించారు. వాజ్‌పేయీ హయాంలో హైవేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు వచ్చాయన్న చంద్రబాబు..

Follow us on , &

ఇవీ చదవండి