Breaking News

సెంట్రల్ జైల్లోనే ఫోన్ల దుకాణం..


Published on: 22 Jul 2025 15:50  IST

సెంట్లర్ జైళ్లలో ఉన్న ఖైదీలకు మానసిక వైద్యం చేయాల్సిన ఓ సైకాలజిస్టు.. ఉగ్రవాదులకు ఫోన్లు అమ్ముతున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఫోన్లు స్మగ్లింగ్ చేసి టెర్రరిస్టులకు అమ్ముతూ ఏకంగా కోటి రూపాయలు సంపాదించాడనే నిజం తెలిసి అధికారులను షాక్ కు గురిచేసింది. సైకాలజిస్టు సెంట్రల్ జైల్లోనే ఫోన్ల వ్యాపారానికి దిగిన ఘటన బెంగళూర్ జైళ్లో చోటుచేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి