Breaking News

అధికారులు సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్


Published on: 22 Jul 2025 17:58  IST

అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు సీఎస్ కే. రామకృష్ణారావులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ లతో కలిసి పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి