Breaking News

అనిల్‌ అంబానీకి మరో షాక్‌..


Published on: 10 Sep 2025 17:10  IST

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ కి మరో షాక్‌ తగిలింది. ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. రూ.2,929 కోట్ల మోసం కేసులో అనిల్‌ అంబానీపై ఈడీ కొత్త మనీలాండరింగ్‌ కేసు దాఖలు చేసింది.రూ.2,929.05 కోట్ల రుణ మోసం కేసులో అనిల్‌ అంబానీపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇటీవలే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అనిల్‌ అంబానీపై కేసు కూడా నమోదు చేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి