Breaking News

ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు..


Published on: 11 Sep 2025 11:28  IST

సిటీలో పలు ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అబ్సల్యూట్ బార్బిక్ క్యూ ఔట్లెట్స్ లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బంజారాహిల్స్, గచ్చిబౌలి ఔట్‌లెట్స్‌లోని కిచెన్స్, స్టోర్ రూమ్స్‌లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. కిచెన్ పరిసరాలు బొద్దింకలు, ఈగలతో అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఇనార్బిట్ మాల్‌లో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్ లో కుళ్ళిపోయిన ఫ్రూట్స్ ను సర్వ్ చేస్తున్నట్లు బహిర్గతం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి