Breaking News

రేషన్ కార్డుదారులకు అలర్ట్.


Published on: 28 Apr 2025 14:27  IST

ఆంధ్రప్రదేశ్‌లో తెల్ల రేషన్ కార్డు ఉండి రేషన్ బియ్యం పొందుతున్న వారు ఈనెల 30వ తేదిలోకా e-KYC ‌అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. రేషన్ కార్డులోని పేర్లున్న వ్యక్తులు ఈకేవైసీ చేయించుకోకపోతే మే నెల నుంచి రేషన్ బియ్యం కట్ చేస్తామని హెచ్చరించింది.e-KYC అప్డేట్ విషయంలో చివరి గడవు ఎప్పుడో ముగిసినప్పటికి పేదవాళ్లు ఉచిత బియ్యం కోల్పోకూడదనే ఆలోచనతో పలుమార్లు ఈగడువును పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ఏప్రిల్ 30తో గడువు ముగుస్తుండటంతో ఆలోగానే పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది ఏపీ కూటమి ప్రభుత్వం.

Follow us on , &

ఇవీ చదవండి