Breaking News

మొట్ట మొదటి AI-ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్


Published on: 25 Sep 2025 16:24  IST

భారతదేశంలో మొట్టమొదటి AI-పవర్డ్ భక్తుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) తిరుమలలో ప్రారంభమైంది. ఇది మొత్తం ఆలయ వ్యవస్థలో అద్భుతమైన రక్షణ, ముందు జాగ్రత్త చర్యల్ని సూచిస్తుంది. ఇది.. మొత్తం దేవస్థాన వ్యవస్థ భౌతిక, సైబర్ మానిటరింగ్‌ను ఏకీకృతం చేసే అధునాతన AI-చాటెడ్ కమాండ్ సెంటర్‌. NRIల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ భక్తుల భద్రత, సౌకర్యాలను మెరుగుపరుస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి