

సోమవారం విట్ కాలేజ్ లో వి.లాంచ్ ప్యాడ్లో-2025 స్టార్ట్ అప్ ఎక్స్ పో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.పహల్గామ్లో ఉగ్రదాడి ఘటన దారుణమైందని, భారత్ జోలికి వస్తే మటాష్ అయిపోవాల్సిందేనని. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు సంఘటితంగా ఉండాలని, తీవ్రవాదం సమస్యలు భారత్ను ఏం చేయలేవని సీఎం చంద్రబాబు అన్నారు.మే 2న ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారని, ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.
ఇవీ చదవండి
-
- 23 Jun,2025
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి. అటు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Continue Reading...
-
- 23 Jun,2025
టెల్ అవీవ్లో విధ్వంసం .. మిసైళ్లతో విరుచుకుపడిన టెహ్రాన్
Continue Reading...
-
- 20 Jun,2025
బీఈ, బీటెక్ అర్హతతో.. HALలో స్పెషలిస్ట్ ఖాళీలు.. ఈ జాబ్ వస్తే వెరీ లక్కీ!
Continue Reading...
-
- 20 Jun,2025
హైదరాబాద్లో కాస్కేడ్స్ నియోపోలిస్.. రూ. 3,169 కోట్ల పెట్టుబడి.. 63 అంతస్తుల నిర్మాణం
Continue Reading...
-
- 20 Jun,2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ స్టీల్ టెక్నాలజీ(ఎన్ఐఎస్ఎస్టీ) టెక్నికల్ మేనేజర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.
Continue Reading...
-
- 20 Jun,2025
హెల్త్ ఈజ్ వెల్త్’’ అంటుంటారు నిజమే.. ఆరోగ్యంగా ఉంటే అదే సంపద..హోదా, ఆనందం ఇలా అన్నింటిని తెచ్చిపెడుతుంది.
Continue Reading...
-
- 20 Jun,2025
ఇరాన్పై సైనిక చర్య చేపట్టే విషయంలో రెండు వారాల్లోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని