Breaking News

వోడాఫోన్‌కు ల‌బ్ది చేకూర్చిన బీజేపీ..


Published on: 10 Oct 2025 15:53  IST

కేంద్రంలో అధికారంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వోడాఫోన్ 40 వేల కోట్ల రూపాయల మేర ఇన్‌క‌మ్ టాక్స్ కట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం ద్వారా దాన్ని తిరస్కరించింది. వోడాఫోన్‌కు లబ్ది చేకూర్చిన బీజేపీ బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగాన్ని ఎందుకు సవరించదు? అని బీజేపీ ప్ర‌భుత్వాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిల‌దీశారు.

Follow us on , &

ఇవీ చదవండి