Breaking News

అడ్డగోలు చార్జీలు కాంగ్రెస్‌ అసమర్థతే


Published on: 10 Oct 2025 17:44  IST

సామాన్యులకు నష్టం చేకూర్చేల నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్‌ సర్కార్‌పై గులాబీ దండు సైరన్‌ మోగించింది. అడ్డగోలుగా పెంచిన చార్జీలపై బీఆర్‌ఎస్‌ పార్టీ కదం తొక్కింది. చీటికి మాటికి చార్జీలను పెంచడం కాంగ్రెస్‌ సర్కారు అసమర్థతేనంటూ నినదించింది. ప్రయాణికులపై భారం మోపడాన్ని ఆక్షేపిస్తూ గులాబీ శ్రేణులతో కలిసి చలో బస్‌ భవన్‌ కార్యక్రమాన్ని చేపట్టి సర్కారు వెన్నులో వణుకు పుట్టించింది. కేటీఆర్‌, హరీష్‌ రావుల ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ సైన్యం ముట్టడిని విజయవంతంగా పూర్తి చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి