Breaking News

మోదీకి సుందర్‌ పిచాయ్‌ ఫోన్‌


Published on: 14 Oct 2025 17:45  IST

విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. గూగుల్‌ మధ్య చారిత్రక ఒప్పందం జరిగింది. ఈసందర్భంగా టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌.. భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)తో ఫోన్‌లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి ఏఐ హబ్‌ (Google AI Hub in Vizag) విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ విషయాన్ని సుందర్‌ పిచాయ్ (Google CEO Sundar Pichai) తన ‘ఎక్స్‌’ పోస్ట్‌లో వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి