Breaking News

డిగ్రీ సెమిస్టర్‌ ఫీజు తగ్గించాలని కేయూలో నిరసన


Published on: 14 Oct 2025 18:30  IST

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, అదిలాబాద్‌ జిల్లాలలో చదువుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పెంచిన మొదటి సెమిస్టర్‌ ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు కేయూలో ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ ఇచ్చిన ఫీజు పట్టికను అనుసరించకుండా అధిక ఫీజులు తీసుకుంటున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీపై చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్‌ స్టూడెంట్స్​‍అసోసియేషన్‌(డీఎస్ఏ) డీఎస్ఏ జిల్లా కన్వీనర్‌ ఉప్పుల శివ డిమాండ్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి