

జమ్మూకశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కశ్మీర్లోని 87 పర్యాటక స్థలాల్లో 48 టూరిస్టు స్పాట్స్ను మూసివేసింది.కశ్మీర్ లోయలో ఉగ్రమూకల స్లీపర్ సెల్స్ క్రియాశీలకంగా మారినట్టు తమ దృష్టికి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు ఇళ్ల ధ్వంసానికి ప్రతిస్పందనగా మరింత మందిని పొట్టనపెట్టుకునేందుకు ఉగ్రమూకలు సన్నద్ధమవుతున్నట్టు గుర్తించాయి.
ఇవీ చదవండి
-
- 18 Jun,2025
జీ7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మధ్య సమావేశం జరిగింది
Continue Reading...
-
- 18 Jun,2025
చంపే ఉద్దేశం తమకు లేదు బేషరతుగా లొంగిపోవాలని సుప్రీం లీడర్కు ట్రంప్ హెచ్చరిక
Continue Reading...
-
- 17 Jun,2025
జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కెనడా చేరుకున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నేతలు హాజరుకానున్నారు.
Continue Reading...
-
- 17 Jun,2025
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కీలక ఆపరేషన్ మొదలుపెట్టిన భారత్! ఇప్పటికే 100 మందికి పైగా..
Continue Reading...
-
- 16 Jun,2025
ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమాసియాకు బ్రిటన్ సేనలు
Continue Reading...
-
- 16 Jun,2025
అమెరికా, ఆఫ్రికా పశ్చిమాసియాలకు చైనా బ్రాండ్ల ఎగుమతులు ఇక్కడినుంచి
Continue Reading...
-
- 13 Jun,2025
విమాన బ్లాక్ బాక్స్ లభించింది.. డేటా డీకోడ్..దర్యాప్తు మరింత వేగవంతం
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని