Breaking News

కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం..


Published on: 21 Oct 2025 17:31  IST

తెలంగాణలో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం.. రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే సర్వనాశనం చేసిండు.. ఇదేదో ప్రతిపక్షాలు చెప్పిన మాటలు కాదు.. స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిన మాటలు! తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో ఖర్గే తన బాధను పంచుకున్నారట. ఈ మేరకు సీనియర్‌ జర్నలిస్ట్‌, సౌత్‌ ఫస్ట్‌ ఎడిటర్‌ వాసు సంచలన విషయాలను బయటపెట్టారు.

 

Follow us on , &

ఇవీ చదవండి