Breaking News

నవంబరు 21, 22 తేదీల్లో జేఎన్‌టీయూ వజ్రోత్సవాలు


Published on: 24 Oct 2025 12:30  IST

జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పడి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా నవంబరు 21, 22 తేదీల్లో వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ టి.కిషన్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.విలేకరుల సమావేశంలో కళాశాల డైమండ్‌ జూబ్లీ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డైమండ్‌ జూబ్లీ వేడుకలు 21న మొదలవుతాయని,22న జరిగే గ్లోబల్‌ అలుమ్ని మీట్‌తో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి