Breaking News

నడిరోడ్డుపై మంత్రి ముచ్చట్లు


Published on: 27 Oct 2025 18:15  IST

బంజారాహిల్స్‌, అక్టోబర్‌ 26 : అధికారం అండతో ఆ పార్టీ నేతలు అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తున్న తీరు నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నది. ఇటీవల కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ నామినేషన్‌ సందర్భంగా తీసిన భారీ ర్యాలీతో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గమే గాక పక్క రోడ్లన్నీ గంటలకొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి వాహనదారులు నరకం చూడాల్సి వచ్చింది. అదే తీరుగా ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నడిరోడ్డుపై కాన్వాయ్‌ ఆపి ముచ్చట్లు పెట్టి మళ్లీ ట్రాఫిక్‌ జామ్‌కు కారణమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి