Breaking News

భారత బోర్డర్‌‌ చుట్టూ 36 ఆయుధశాలల నిర్మాణం


Published on: 28 Oct 2025 11:09  IST

చైనా తాజాగా మరో తలనొప్పి తెచ్చింది. సరిహద్దు రాష్ట్రమైన మన అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌ కు సమీపంలో చైనా ఏకంగా 36 ఎయిర్‌క్రాఫ్ట్ షెల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా నిర్మించేసింది. భారత్-చైనా సరిహద్దు అయిన మెక్‌మహాన్ లైన్‌కు అతి సమీపంలో ఎయిర్‌క్రాఫ్ట్ షెల్టర్లు, కొత్త అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లు, కొత్త స్థావరాల నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది.ఈ బోర్డర్ షెల్టర్లు చైనాకు భారత్ పైకి యుద్ధ విమానాలను, అనేక డ్రోన్ వ్యవస్థలను అత్యంత తక్కువ వ్యవధిలో దాడిచేసే అవకాశాన్ని ఇస్తాయి.

Follow us on , &

ఇవీ చదవండి